కన్నడ కస్తూరి రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం ఆరు భారీ చిత్రాలున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ అమ్మడు దూసుకుపోతున్నది. కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో భాగమైన ఈ భామ తొలిసారి ఓ మహిళా ప
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు తిరుగుండదు. అలాంటి వాటిలో త్రివ్రిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. వారిద్దర�
‘పుష్ప’ ఓ లెవల్ అయితే.. ‘పుష్ప 2’ నెక్ట్స్ లెవల్..’ ఈ మాట అన్నది ఎవరోకాదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్. చెన్నయ్లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు యాక్టర్గా సరికొత్త చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతున్నది. ఈ విజయానందాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ‘పుష్ప-
Icon Star Allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బెస్ట్ యాక్టర్గా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా సంచలన రికార్డు నెలకొల్పాడు. కాగా తాజాగా ఇన్స్టాగ్ర�
Dhanunjaya Birthday | ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో కన్నడ స్టార్ నటుడు ధనుంజయ (Dhanunjaya) పోషించిన జాలిరెడ్డి (Jolly reddy) పాత్ర అందరికి గుర్తుండిపోయింది. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, సెకండ్ పార్ట్ (Pushpa 2) లో జాలిరెడ్డి �
Sreeleela | అరంగేట్రం చేసిన అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. అవన్నీ అగ్ర హీరోల చిత్రాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో
‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
Pushpa Movie | పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ నార్కట్పల్లి వద్ద హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్�
‘బాహుబలి’ ‘పుష్ప’ ‘ఆర్ఆర్ఆర్' చిత్రాలు సాధించిన అపూర్వ విజయాలతో తెలుగు సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా జాతీయ రికార్డులను తిరగరాస్తూ తెలుగు సినిమా సత్తా చాటిం�
కన్నడ సొగసరి రష్మిక మందన్న ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఓ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి ఆమె ఈ తరహా కథాంశంలో భాగం కావడం ప్రాధాన్య�
కన్నడంలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న చిత్రంతో కెరీర్ను ఆరంభించిన కన్నడ సొగసరి రష్మిక మందన్న అనతికాలంలోనే తారాపథంలో దూసుకుపోయింది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్పరంగా తాన
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘పుష్ప-2’ (ది రూల్) తెరకెక్�
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�
IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్�