చండీగఢ్: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థి�
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి, గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అకా సిద్ధూ మూసేవాలాతో కలిసి సీఎం చన్నీ శుక్రవారం మానసల�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏడేళ్లకుపైగా అధికారంలో ఉన్నా ఇంకా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ పార్టీ నిందిస్తోందంటూ మండి�
పంజాబ్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు పక్షంపై పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు ఎవరికి తోచినట్లు వారు పథక రచన చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. తాజాగా పంజాబ
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ జనవరి 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల టూర్లో భాగంగా కే�
చండీగఢ్: టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను పంజాబ్కు ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నారు. లూథియానాలో అతిపెద్ద విద్యుత్ వాహన పరిశ్రమ ఏర్పాటు చేస్తామ�
అమృత్సర్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి విభేదాలు లేవని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని స్పష్టం చేశారు. మాజీ క్రికెటర్తో తనకు విభేదాలున్నాయని వస్తున్న వార్తలన
Punjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు మెరుగైన విద్యను అందిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవా�
unjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఎస్ఏడీ (సంయుక్త్), బీజేపీలు ఉమ్మడి మ్యానిఫెస�
ఆప్తో పొత్తుకు అవకాశం! లూధియానా, డిసెంబర్ 24: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలు కీలక ప్రభావం చూపనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద నూతన వ�
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సెటైర్ వేశారు. బాత్రూమ్లో ఉన్న ప్రజలను కూడా కలిసిన తొలి సీఎం ఆయనే అని ఎద్దేవా చేశారు. కొత్త ఏడాది ఆరంభంలో పంజాబ్