జమ్ముకశ్మీర్లోని కుప్వారాకు (Kupwara) చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ (Bashir Ahmad Peer) రెండు వారాల క్రితం పాకిస్థాన్లో (Pakistan) హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని (Kupwara) అతని ఆస్తులను జాతీయ
జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు.
కశ్మీరీ పండిట్ల భయం మళ్లీ నిజమైంది. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం, ఎల్జీ పట్టించుకోకపోవటంతో మరో పండిట్ ప్రాణం పోయింది. ఏటీఎం గార్డుగా పనిచేస్తున�
Kashmiri Pandit | కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు
Terrorist snatches weapon | జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పొర ఏరియాలో ఉగ్రవాదులు బరితెగించారు. రాజ్పొరాలో విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది నుంచి
Terrorist attack | కాశ్మీర్ డివిజన్లోని పుల్వామాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉమ్మడి నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వీరమరణం చెందగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. వెంటనే సదరు జవాన్ను �
దేశ భద్రత విషయాల్లో మరో దేశ సాంకేతికతపై ఆధారపడటం పొరపాటు. ఈ విషయం 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత్కు బోధపడింది. ఆ సమయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ఉప
జమ్ముకశ్మీర్లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకొన్నాయి. ఉగ్రవాద భయంతో కశ్మీర్ లోయలో 32 ఏండ్ల కిందట థియేటర్లు మూతపడగా, ఆదివారం లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పుల్వామా, సోఫియాన్ జిల్లాల
Pulwama | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని (Pulwama) తహబ్ క్రాసింగ్ వద్ద పెద్దమొత్తంలో
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై దాడి చేయగా.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారు. దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని నా�
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామాలోని (Pulwama) ద్రాబ్గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అ�
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా (Pulwama) జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా పహు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పో�