Puducherry | దేశంలో జాతీయ విద్యా విధానంలోని (ఎన్ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి (Puducherry) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
‘ఫెంగల్' తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంలో కుండపోత వర్షం పడింది. అనేక కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. తిరువల్లూర్,
Cyclonic Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫెంగల్ పుదుచ్చేరి, మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది.
దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్.. ఉప్పల్లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
Loksabha Elections 2024 : పుదుచ్చేరికి పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Tamilisai | తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళిసై బీజేపీ తర�
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ చెన్నై తీరానికి చేరుకున్నది. దీంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చరిలోని తీర ప్రాంతంలో 144వ సెక్షన్ను విధించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు తీరం వెంట నిషేధం విధి�