అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�
Assembly Elections | అస్సాం (Assam), కేరళ (Kerala), పుదుచ్చేరి (Puduccheri) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంట వరకు అస
Polling | అస్సాం, కేరళల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటు�
Assembly Elections | అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది �
అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిప�
Actor Vijay | కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay).. నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
TVK meet | పుదుచ్చేరి (Puducherry) లో టీవీకే పార్టీ చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి మంజూరు చేశారు. రేపు (మంగళవారం) ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) లో సభ జరగనుంది.
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింద�
పుదుచ్చేరిలోనూ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీకి చెందిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది.
బౌలర్లు రాణించడంతో పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 435 రన్స్ చేసిన ఆ జట్టు.. 34 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టుకు చెందిన 8 వికెట్లను పడగొట్టి పైచేయి సాధించ
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమ�
Puducherry | దేశంలో జాతీయ విద్యా విధానంలోని (ఎన్ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి (Puducherry) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.