ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు�
Liquor bottle in return gift | పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయి�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
Puducherry BJP worker | హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్, ఆదివారం రాత్రి 9 గంటలకు రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బేకరీ వద్ద నిల్చొని ఉన్నాడు. ఇంతలో ఏడుగురు వ్యక్తులు బైకులపై అక్కడకు వచ్చి ఆయనను చుట్టుముట్�
H3N2 Virus Spike | హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నది. (H3N2 Virus Spike) ఈ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇన్ఫ్లుఎంజా కేసుల తీవ్రత పెరిగింది. హెచ్3ఎన్2 వైరస్కు సంబంధించి 79 కేసులు పాజ�
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్గా మారింది.
Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు
Chennai Rains | తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ
Tamil Nadu Rains | తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని
రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.