Covid-19 vaccination now mandatory in Puducherry | కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వం కొవిడ్ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ భయాందోళనల
Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
చెన్నై విమానాశ్రయం | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. స్పేయిన్ నుంచి వచ్చిన ఓ పార్సిల్లో దాదాపు 56 లక్షల విలువైన మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్�
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరో
పుదుచ్చేరిలో లాక్డౌన్ పొడగింపు | కరోనా లాక్డౌన్ను పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు.
సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి పుదుచ్చేరి, మే7: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి ప్రమాణాన్ని స్వీకరించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి�
పుదుచ్చేరి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న రంగసామి | కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ చీఫ్ ఎన్ రంగస్వామి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
యానాం: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలో యానాం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చరి మాజీ సీఎం ఎన్ రంగస్వామి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎ�
పుదుచ్చరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరిలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం మేరకు.. 11 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నది. ఏప్రిల్ 6వ తేదీ�