సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి పుదుచ్చేరి, మే7: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి ప్రమాణాన్ని స్వీకరించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి�
పుదుచ్చేరి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న రంగసామి | కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ చీఫ్ ఎన్ రంగస్వామి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
యానాం: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలో యానాం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చరి మాజీ సీఎం ఎన్ రంగస్వామి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎ�
పుదుచ్చరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరిలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం మేరకు.. 11 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నది. ఏప్రిల్ 6వ తేదీ�
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టంతమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడాముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మి�
పుదుచ్చేరి : రానున్న పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండు రావు తెలిపారు. ఆ
పుదుచ్చేరి : పుదుచ్చేరి శాసససభ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి నిర్మల్ కుమార్ సురాణా తెలిపారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్ల�