పిల్లల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా జ్వరం వార్డులు ఏర్పాటు చేసింది.
LG Tamilisai | పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్ష నేత ఆర్. శివ ఆరోపించారు. రాజ్భవన్ రాజకీయాలకు వేదికగా మారిందని
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
Puducherry reports two omicron Variant cases | కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ
Covid-19 vaccination now mandatory in Puducherry | కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వం కొవిడ్ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ భయాందోళనల
Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
చెన్నై విమానాశ్రయం | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. స్పేయిన్ నుంచి వచ్చిన ఓ పార్సిల్లో దాదాపు 56 లక్షల విలువైన మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్�
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరో
పుదుచ్చేరిలో లాక్డౌన్ పొడగింపు | కరోనా లాక్డౌన్ను పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు.