Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు
Chennai Rains | తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ
Tamil Nadu Rains | తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని
రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
పిల్లల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా జ్వరం వార్డులు ఏర్పాటు చేసింది.
LG Tamilisai | పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్ష నేత ఆర్. శివ ఆరోపించారు. రాజ్భవన్ రాజకీయాలకు వేదికగా మారిందని
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
Puducherry reports two omicron Variant cases | కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ