Drugs | డ్రగ్స్ దందాలో ఇద్దరు పోలీస్ అధికారుల కుమారులను ఈగల్ అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిపై నిరుడు నిజామాబాద్లో కేసు నమోదైనా ఇప్పటివరకు అతడిని అరెస్టు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
శివారుల్లోనూ పబ్ కల్చర్ పెరుగుతున్నది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి యువతులను పబ్లకు రప్పిస్తూ గబ్బు పనులతో యువకుల నుంచి అందినకాడికి కొన్ని పబ్ల నిర్వాహకులు దోచేస్తున్నారన�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్లో ఉన్న కో�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25 పబ్బుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. పలువురిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షించారు.
Pubs | హైదరాబాద్ నగరంలోని పబ్స్ నుంచి రాత్రి పది గంటల తర్వాత డిజేలు, మైక్లు, డ్రమ్స్, మ్యూజిక్ పేరుతో శబ్ద కాలుష్యం వెలువడకూడదన్న గత ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Pubs | ఒక యువకుడు వరుసపెట్టి పబ్బులు తిరిగేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. అతని పేరే నాథన్ క్రింప్. 22 ఏళ్ల నాథన్కు తన పెంపుడు కుక్క కారా అంటే చాలా �
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�
హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
Minister Srinivas Goud | బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బుల�