‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నా
KP Vivekanand | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ వారి సంక్షేమానికి బాటలు వేసేందుకు నిరంతరం తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు.
ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి చికెన్, మటన్ షాప్స్ ఓనర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహ చికెన్ సంస్థ నూతన బ్రాంచ్ ఏర్పాటు �
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బుద్వేల్ గ్రీన్ సిటీ కాలనీలో రూ.60లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు
Mla Prakash Goud | ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు.
Minister Talasani | తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
Minister Talasani | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.
Minister Talasani | ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ వార్డు ఆఫీసుల ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిచే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల�
కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గం పరిధి కొండాపూర్ డివిజన్లోని గె