Robin Uthappa: ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. క్లాతింగ్ కంపెనీలోని వర్కర్లకు పీఎఫ్ ఇవ్వలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 27వ తేదీలోగా 24 లక్షలు చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నా�
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
EPFO | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారుల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నిల్వలపై వడ్డీ 8.25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తాజాగా ఒక సర్క్యులర్�
Adani Group | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవక�
ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
ఒకప్పుడు మన పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలో ఎంత ఉన్నదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్ నంబర్ మారుతుండేది. జీతంలో పీఎఫ్ కింద కత్తిరించిన మొత్తాన్ని మన అకౌంట్లో
లేకపోతే అన్ని చెల్లింపుల నిలిపివేత వచ్చే నెల 1తో ముగియనున్న గడువు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను వచ్చే నెల 1లోపు ఆధార్ కార్డుతో అనుసం