EPFO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తాజాగా ఒక సర్క్యులర్ జారీచేసింది. ఈ దరఖాస్తులకు మే 3గడువు తేదీగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీతో విడుదల చేసిన సర్క్యులర్ వివరాలు…