అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరోసారి గడువు పెంచింది. ఇప్పటికే మే 3 నుంచి పెంచిన గడువు జూన్ 26తో ముగిసిన సంగతి తెలిసిందే.
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అర్హతపై ఈపీఎఫ్ఓ మల్లగుల్లాలు పడుతున్నది. ఈపీఎఫ్ మీద భారం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయంపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
EPFO | అధిక పెన్షన్ కోసం సబ్ స్క్రైబర్ల నుంచి దరఖాస్తుల సబ్మిషన్ కోసం ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్.. సభ్యుల్లో గందరగోళానికి దారి తీస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తాజాగా ఒక సర్క్యులర్�
Higher Pension | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పెన్షన్ పొందడానికి షరతులతో ఈపీఎఫ్వో అడ్డంకులు సృష్టిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.