హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని గంటలు పెంచే 282 జీఓను ప్రభుత్వం రద్దు చేయాలని టీయూసీఐ నాయకులు అన్నారు. ఈ నెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో హమాలీలు ప�
EPFO Balance | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవలు మరింత సులభతరం అయ్యాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలని కోరుకున్న ప్రతిసారీ కార్యాలయాన్ని లేదా ఆన్లైన్ వెబ్సైట్ను సందర్శించవలస
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్
విద్యా సంస్థలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులంతా పీఎఫ్ లో చేరాలని నల్లగొండ జిల్లా పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.షబ్బీర్ అలీ అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థగా పీఎఫ్ పేరు గాంచిందని, కార్మికులు పీఎఫ్ను సద్వినియోగం చేసుకొవాలని అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధ�
ఎస్ఆర్ నగర్ ఎల్లారెడ్డి సెక్షన్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే చంద్రశేఖర్కు ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో కాలు, చేతి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఈఎస్ఐలో చేర్పిస్తే సకాలం�
వృద్ధుల్లో కేవలం 29 శాతం మందికి మాత్రమే వృద్ధాప్య పింఛను, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఎన్జీఓ హెల్ప్ఏజ్ అధ్యయనం వెల్లడించింది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవారు కూ�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలు
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తాజాగా ఒక సర్క్యులర్�
Adani Group | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవక�
సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తుండటం వల్ల ఈపీఎఫ్ స్టేట్మెంట్లో వడ్డీ కనిపించటం లేదని, వడ్డీపై ఎలాంటి ఆందోళన వద్దని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు ఎలాంటి నష్టం లేదు.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీపై ఆదాయం పన్ను (ఐటీ) విధించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు శుక్రవారం నుంచి పన్ను భారం పడనున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ�