నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకున్న పోలీసులు మినియాపొలిస్లో ఉద్రిక్తత మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద�
లండన్: బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో లాక్డౌన్కు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి వందలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. లాక్డౌన్ వ్యతిరేక నిరసనలను అణగదొక్కేందుకు పోలీసులకు కొత్త అధికారులు కట�
కేంద్రానికి మేఘాలయ గవర్నర్ విజ్ఞప్తి బాఘ్పట్ (యూపీ): నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనోద్యమం చేస్తున్న అన్నదాతల పట్ల వైఖరి మార్చుకోవాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన
ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి అప్పటిదాకా మా పోరాటం ఆగదు కేంద్రానికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక దేశవ్యాప్తంగా ప్రదర్శనలు..సమ్మెలో 10లక్షల మంది బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం నేడు క
సిలిండర్కుదండం పెట్టి.. ఓటు వేసి.. వినూత్నంగా బీజేపీకి చురక పెంచిన ధరలపై పట్టభద్రుల నిరసన మంత్రి కేటీఆర్ను అనుసరించిన నెటిజన్లు నాడు మోడీ పిలుపు నిచ్చారు.. నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమలు చేశారు. ఇద�
న్యూఢిల్లీ, మార్చి 14: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు�
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..
కొనసాగుతున్న అన్నదాతల నిరసన హైవేల దిగ్బంధం.. టోల్ప్లాజాల ముట్టడి సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 6: కేంద్ర ప్రభుత్�
న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనోద్యమం శనివారంతో వంద రోజులు పూర్తిచేసుకోనున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని �