వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిరసన | కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల శిరోమణి అకాలీదళ్ నిరసన తెలిపింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వ�
జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అగ్నిగుండంలా మారింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి బీభత్సం సృష్టిస్తున్నారు. భద్రతా దళాలు-ఆందోళ
పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్ప�
ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీచండీగఢ్, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయి�
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�
అసమ్మతిని అణగదొక్కే ఆరాటంలో కేంద్రానికి ఈ తేడా కనిపించలేదు కాలేజీ విద్యార్థుల నిరసనలతో దేశ పునాదులు కదలవు కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురు విద్యార్థులకు బెయిల్�
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�