ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్�
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
ప్రాపర్టీ షో ద్వారా అనేక రియల్ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి అభినందనీయం. గతంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోకు సైతం ఇదే ఆదరణ రావడం కనిప�
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు తొలిరోజు ఆదివారం భారీ స్పందన వచ్చిం
ఓరుగల్లు నివాసయోగ్యమైన ప్రాంతమని, హనుమకొండ, వరంగల్ నగరాలను హైదరాబాద్కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ‘
సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ�
హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఈనెల 23న నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు బి.సునీల్ చంద్రారెడ్డి తెలిపారు.