‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలుపిన వినియోగదారులు చాలా ఉపయోగకరంగా ఉందంటూ ప్రశంసలు మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్/మెట్టుగడ్డ/టౌన్, మే 14: కనీవినీ ఎరుగని రీతిలో ‘నమస్తే తెలంగాణ’ ఆ�
భవిష్యత్ తరాలకు అనుగుణంగా నిర్మాణ రంగ సంస్థల పోటీ ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలవారీగా స్టాళ్లు.. సమగ్ర వివరాల�
మహబూబ్నగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లాలో తొలిసారిగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో శనివారం ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ రెండు రోజులపాటు సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర సంస్థలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్న పట్ట�
మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర విచ్చేసి క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ �
అభివృద్ధిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరుగులు తీస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నా రు. రియల్ఎస్టేట్ రంగం సైతం ఊపందుకున్నదని చెప్పారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ స�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్లంతా ఒకేచోట నేడు ముగింపు కార్యక్రమానికి మంత్రి పువ్వాడ రాక ఖమ్మం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల సొంతింటి కలను
ఏప్రిల్ 16న హైటెక్స్లో పదో ఎడిషన్ నిర్మాణ రంగ ప్రదర్శనవివరాలు వెల్లడించిన క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డిహైదరాబాద్ : వచ్చే నెల 16 నుంచి 18వ తేదీ వరకు క్రెడ