P Amarender | దివ్యాంగ చిన్నారులు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కేవలం విద్య ఒక్కటే మార్గ నిర్దేశకం అవుతుందన్నారు అదనపు కలెక్టర్ అమరేందర్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర ఆవరణలో జిల్లా విద్యాశ�
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
ఎన్టీఆర్ 30వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వె లువడింది. సోమవా
ఆయుధం కన్నా ఆశయమే గొప్పదని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలుపెట్టి అంతిమంగా విజయం సాధించాలంటారు. ఉమ్మడి పాలనలో విధ్వంసకర, విచ్ఛిన్నకర వాతావరణాన్ని కండ
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన�
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
పరిస్థితులు మారుతున్నాయి. గ్లాస్ సీలింగ్ తొలగిపోతున్నది. సంతకాలకే పరిమితమైన స్థానం నుంచి, రబ్బరు స్టాంపు ముద్ర నుంచి మహిళ బయటపడుతున్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో కీలక స్థానంలో కూర్చుంటున్నది
ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’ అనే టైటిల్ను ఖరారు చేశారు. హీరో రాహుల్ విజయ్ బర్త్డే సందర్భంగా మంగళవారం టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని బిందు
నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
బాకీ ఉందన్న రంది లేదు.. కిస్తీలు కట్టాల్సిన పని లేదు. 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారుల పాలిట వరంగా మారుతున్నది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ పథకం కింద 100 మందిని ఎంపిక చేయగా..
బుధవారం 15 �
దేశంలో అతిపిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం తెలంగాణ. తక్కువ జనసాంద్రతలో కింది నుంచి పైకి 14వ స్థానం మన తెలంగాణది. కానీ ప్రపంచమే అబ్బురపడే అభివృద్ధిని సాధించింది. దేశంలో అతిపెద
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్' స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర ర