ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు సాగితేనే ప్రగతిపథాన ముందుకు వెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి
డాక్టర్ యోగితా రాణా | మహబూబాబాద్ : సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేసినప్పుడు అనుకున్న ప్రగతిని అలవోకగా సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులా
మంత్రి అల్లోల | పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.