అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.87 శాతం తగ్గి రూ.763 కోట్లకు పడిపోయింది.
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,360.79 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
క్యూ1లో రూ.6,905 కోట్ల లాభాన్ని ఆర్జించిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఆర్థిక ఫలితాలు అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికి�
న్యూఢిల్లీ, జూలై 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.311 కోట్ల నికర లాభాన్ని గడించింది యెస్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.207 కోట్లతో పోలిస్తే 50 శాతం అధికమని పేర్�
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 60 శాతం తగ్గి రూ.227.35 కోట్లకు పరిమితమైనట్లు
క్షీపణిలకు సంబంధించి కీలక విడిభాగాలు తయారు చేసే హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.98.60 కోట్ల ఆదాయంపై రూ.19.8 కోట్ల పన్నులు చెల