క్యూ3లో 17.5 శాతం పెరిగిన ప్రాఫిట్ రూ.9,200 కోట్ల బైబ్యాక్ ప్రకటించిన సంస్థ న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలాన
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి. బ్యాంకు రుణ రికవరీ విషయంలో సొసైటీ చైర్మన్లు నిక్కచ్చిగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయ కర్ రావు అన్నారు.
బంగారం ధర తగ్గుతున్నదెందుకు.. గత ఆగస్టులో అరవై వేల దాకా వచ్చినప్పుడు ఇక కొనగలమా? అనుకున్న వారే.. ఇప్పటికే పదివేలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. నిజానికి బంగారానికి మదుపు వన�