మంగళూరు సోయగం పూజాహెగ్డే తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్టార్డమ్ వచ్చిన తర్వాత పూజాహెగ్డే ప్రవర్తనలో చాలా మార్పొచ్చిందని, న�
ఒకప్పుడు కథానాయికలు కెరీర్కే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు. తారాపథంలో అగ్రస్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ఉండేది. ఆర్థిక పరిపుష్టి చేకూరిన తర్వాత తమ అభిరుచి మేరకు వ్యాపారరంగాల్లోకి అడుగుపెట్టేవార�
థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా అనుమతులు జారీ చేసిన కూడా ఇప్పటి వరకు తెలంగాణలో ఓపెన్ కాలేదు. 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయొచ్చు అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా డిస్ట్రి�
‘థియేటర్ల వ్యవస్థ బాగుంటేనే సినీ పరిశ్రమ మనుగడసాగిస్తుంది. థియేటర్లు లేకపోతే స్టార్డమ్కు విలువ ఉండదు’ అని అన్నారు ఎస్.కె.ఎన్. నిర్మాత, సహనిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన ప�
నాగ చైతన్య,సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఏప్రిల్లో విడుదల కావలసి న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుద�
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్మాతల మండలి ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాప సభ ఏర్పాటు చేసింది. ఈ మధ్య డాక్టర్ ఎం. గంగయ్�