ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణదా�
తన కుటుంబం ఎదుగుదల చూడలేకనే కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. శరణ్ అనే వ్యక్తి నుంచి తాను పైసా తీసుకోలేదని, డబ్బులు ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు
తెలుగు చిత్రసీమలో భారీ హంగులతో రూపుదిద్దుకునే సకుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థను అభివర్ణిస్తారు. ఈ బ్యానర్పై జనరంజకమైన చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యల తీరును హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం�
‘అతిథులను దేవుడిలా భావించే ఓ యువకుడి కథ ఇది. అతడి జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన అతిథులు ఎవరన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని అన్నారు పొలిమేర నాగేశ్వర్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అతిథిదేవోభవ’. ఆది సాయికుమా
‘ప్రేమ, కుటుంబ విలువలతో పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. ‘అతిథిదేవోభవ’ అనే పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు నిర్మాతలు రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల. వారిద్ద�
‘ఇప్పటి వరకు మా సంస్థ భాగస్వామ్యంలో కొన్ని సినిమాలు నిర్మించాను. ఈ ఏడాది మా సంస్థ నుండి తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. యస్ ఒరిజినల్స్ పతాకంపై ఈ ఏడాది తొమ్మిది సినిమాలు �
తిరుపతి : పుష్ప చిత్రబృందం బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశార�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
తెలుగు సినీ నిర్మాత మహేష్ కోనేరు మంగళవారం ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సినీ పాత్రికేయుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం నిర్మాతగా మారారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్�
తెలుగు సినీ నిర్మాత ఆర్ఆర్ వెంకట్(57) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో ఆర�
కరోనా వలన సినీ పరిశ్రమ ఎంత దారుణ పరిస్థితులని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు థియేటర్లోతమ సినిమాలను విడుదల చేసే నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. �
తిరువనంతపురం : ప్రముఖ చెఫ్, మళయాళ సినీ నిర్మాత ఎంవీ నౌషద్ (55) శుక్రవారం ఉదయం పథనమిట్టలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మరణించారు. ఇన్ఫెక్షన్ బారినపడి చికిత్స పొందుతున్న నౌషద్కు గత 18 నెలలుగ�
ఒకప్పుడు కథానాయికలు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాయికలు కేవలం నటనకు మాత్రమే పరిమితమైపోకుండా తమ అభిరుచులను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచు�