జూబ్లీహిల్స్ ఠాణాలో కేసుబంజారాహిల్స్, జూన్ 22: కొవిడ్ టీకాల పేరుతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబుకు కుచ్చుటోపీ పెట్టిన నాగార్జునరెడ్డి అలియాస్ టిక్కిషెట్టి నాగేంద్రబాబు (27) అనే వ్యక్తిపై జూబ్ల�
ఎన్నారై | సినీర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, దివంగత డా. డి. రామానాయుడు 86వ జయంతి అంతర్జాల వేదికగా మస్కట్లో ఘనంగా జరిగింది. పలువురు సినీప్రముఖులు, వివిధ ఖండాలలోని ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించ�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటుడిగానే కాదు నిర్మాతగాను సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తొలిసారి ఈ బేనర్పై మీకు మాత్రమే �
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా కరోనాతో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స�
చేసే పని మీద గౌరవం ఉంటే అదే పేరు, డబ్బు సంపాదించిపెడుతుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది మిత్రశర్మ. ఆమె కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్క�
నిర్మాతగా, పీఆర్వోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన బీఏ రాజు శుక్రవారం రాత్రి గుండె పోటుతో కన్నుమూసారు.ఆయన మరణం చాలా మంది అభిమానులకు షాకింగ్గా మారింది. బీఏ రాజు సినిమాలకు పీఆర్�
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) హఠాన్మరణం ఇండస్ట్రీకి పెద్ద షాకింగ్గా మారింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో సాన్నిహిత్యంగా ఉంటూ మంచి సంబంధాలను కొనసాగిస్తున్న బీఏ రాజు ఆకస్మిక
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఇతరులపై ఆధారపడేందుకు ఆసక్తి చూపడం లేదు. షూ�
కొవిడ్ బారిన పడి నిర్మాత సి.ఎన్.రావు(చిట్టి నాగేశ్వరరావు) కన్నుమూశారు. తెలుగులో మా సిరిమల్లె, అమ్మనాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీతో పాటు తమిళంలో ఊరగా వంటి చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా స�
ముంబై: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు, నిర్మాత సుమిత్రా భవే (78) కన్నుమూశారు. మరాఠీ సినిమా పరిశ్రమ ముఖ చిత్రాన్నే మార్చేసిన ఆమె గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడు�