తెలుగు సినీ నిర్మాత ఆర్ఆర్ వెంకట్(57) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో ఆర�
కరోనా వలన సినీ పరిశ్రమ ఎంత దారుణ పరిస్థితులని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు థియేటర్లోతమ సినిమాలను విడుదల చేసే నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. �
తిరువనంతపురం : ప్రముఖ చెఫ్, మళయాళ సినీ నిర్మాత ఎంవీ నౌషద్ (55) శుక్రవారం ఉదయం పథనమిట్టలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మరణించారు. ఇన్ఫెక్షన్ బారినపడి చికిత్స పొందుతున్న నౌషద్కు గత 18 నెలలుగ�
ఒకప్పుడు కథానాయికలు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాయికలు కేవలం నటనకు మాత్రమే పరిమితమైపోకుండా తమ అభిరుచులను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచు�
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని అన్నారు కె.నిరంజన్రెడ్డి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ప్రస్తుతం ‘బాయ్ఫ్రెండ్ �
ఒకప్పుడు హీరోల పక్కన నటిస్తూ అలరించడమే కథానాయికల పని. కాని ఇప్పుడు అలా కాదు నిర్మాతలుగా మారి వైవిధ్యమైన సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ నిర్మాతగ�
బండ్ల గణేష్.. నటుడు, నిర్మాతగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే బండ్ల ఎప్పుడు పవన్ జపం చేస్తుంటారు. త్వరలో పవన్ కళ్యాణ్తో సినిమా కూడా చేయనున్న�
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్�
జూబ్లీహిల్స్ ఠాణాలో కేసుబంజారాహిల్స్, జూన్ 22: కొవిడ్ టీకాల పేరుతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబుకు కుచ్చుటోపీ పెట్టిన నాగార్జునరెడ్డి అలియాస్ టిక్కిషెట్టి నాగేంద్రబాబు (27) అనే వ్యక్తిపై జూబ్ల�
ఎన్నారై | సినీర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, దివంగత డా. డి. రామానాయుడు 86వ జయంతి అంతర్జాల వేదికగా మస్కట్లో ఘనంగా జరిగింది. పలువురు సినీప్రముఖులు, వివిధ ఖండాలలోని ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించ�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటుడిగానే కాదు నిర్మాతగాను సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తొలిసారి ఈ బేనర్పై మీకు మాత్రమే �
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా కరోనాతో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స�
చేసే పని మీద గౌరవం ఉంటే అదే పేరు, డబ్బు సంపాదించిపెడుతుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది మిత్రశర్మ. ఆమె కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్క�
నిర్మాతగా, పీఆర్వోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన బీఏ రాజు శుక్రవారం రాత్రి గుండె పోటుతో కన్నుమూసారు.ఆయన మరణం చాలా మంది అభిమానులకు షాకింగ్గా మారింది. బీఏ రాజు సినిమాలకు పీఆర్�