స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవా రం కట్టంగూర్లో ఏర్పాటు చేస�
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరిట సోసైటీలను ఏర్పాటు చేసి రైతులను దోపిడి చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం కట్టంగూర్ లో ఏర్ప�
వరికి మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడినా.. ఊరట లభించింది. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ధాన్యం
Maize Centers | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆరోపించారు.
ఆరుగాలం కష్ట్టపడి సాగు చేసిన పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. యాసంగిలో రైతులు రూ. వేలు ఖర్చు చేసి పంటలు సాగుచేశారు. ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు తప్ప�
యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. ఏడాదిపాటు పంట పెట్టుబడికి ఎగనామం పెట్టడం, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించకపోవడంతో రైతుల�
ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు.