రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.
Viral Video : దేశీ ఫుడ్ అంటే కూరలు, బిర్యానీ నుంచి టేస్టీ స్ట్రీట్ స్నాక్స్, డెజెర్ట్స్ వరకూ ఎంతో వైవిధ్యభరితం. మన వంటకాలకు ఎంతో ఘన వారసత్వంతో పాటు కొన్ని డిష్లను వండే విధానం కూడా ఉపఖండంలో వినూత్నం�
INDIA’s 1st public meet | ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్
టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. �
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంతో మంది కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతి పరీక్షను టీఎస్�
సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్ట్నెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట�
సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేష�
వర్షాలు ఎలా కురుస్తాయి? ‘సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారుతుంది! చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు వర్షిస్తాయి’ అని పాఠశాల స్థాయిలో చదువుకున్నాం. ఈ పాఠంలోని విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన�
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
పోడు భూముల సర్వే పనులను వేగవంతం చేస్తామని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిత పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ మంత్�
రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్�
కాలం కరుణించింది.. రైతన్న పంట పండింది.. ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. వేగంగా కాంటా ప్రక్రియ �