వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
ఓటర్ జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకరికి ఒకే ఓటు నిబంధనను ప�
రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. అక్రమాలకు తావు లేకుండా సులభంగా, వేగంగా సేవలు అందిస్తున్నది. అవినీతిమయమైన పాత విధానాలకు స్వస్తి పలుకుతూ, పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నది. ట్ర�
రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీక�
సాగునీరు, రైల్వే ప్రాజెక్టుల చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా
ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ర్టాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ్యులను కలిపి �
వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగ�
జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ధాన్యం సేకరణ లక్ష్యం 1.55లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 200 కేంద్రాల ద్వారా �
పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
పెండింగ్లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుల అనుమతి ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్కు సిఫారసు చేయాలని ఆయన సలహా కమిషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని బైడెన్ ఆమ
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఆంక్షలు సడలించడంతోపాటు రాకపోకలపై నియంత్రణలను ఎత్తివేసిన నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకుల వీసాల జారీ ప్రక్రియ వేగవంతమైందని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ సౌతిండియా ఆప�
గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్సైట్పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంద�