Bengaluru Tech Summit | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ షో జరుగనున్నది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 20 వరకు బెంగళూరు టెక్ సమ్మిట్ (బీటీఎస్) 28వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాల
Priyank Kharge : జన గణన నిర్వహించకపోవడం మోదీ ప్రభుత్వ బలహీనతను వెల్లడిస్తోందని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. గణాంకాలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం విధాన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తో
కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను బర్తరఫ్ చేయాలని, ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ను కోరారు.
Priyank Kharge : కర్నాటకలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని రాష్ట్ర గవర్నర్ పేర్కొనడం తనకు విస్మయం కలిగించిందని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈనెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎంవో ఆదివారం ప్ర�
Bangladesh Political Crisis : బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంపై కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల విధానంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ‘ట్విట్టర్' వార్ ఇంకా చల్లారలేదు. తాజాగా కర్ణాటక మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఇందులోకి ఎంటరయ్యారు.
KTR vs Kharge | కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ల వా�
కర్ణాటకలో కుర్చీలాట రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యే అధికారం కోసం పోటీ ఉండగా, ఇప్పుడు ఏకంగా అరడజనుకుపైగా నేతలు తెరపైకి వచ్చారు. సీఎం కుర్చీ నాదే అంటూ రోజ�