కర్ణాటకలో కుర్చీలాట రసకందాయంలో పడింది. ఇన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యే అధికారం కోసం పోటీ ఉండగా, ఇప్పుడు ఏకంగా అరడజనుకుపైగా నేతలు తెరపైకి వచ్చారు. సీఎం కుర్చీ నాదే అంటూ రోజ�
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై .. యూపీలోని రాంపూర్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసి
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో విభేదిస్తూ, సమర్ధిస్తూ పలువురు నేతలు మాట్లాడుతుండటంతో వివాదం రగులుతోంది.
బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్నాటక
కర్ణాటకలో ఆరెస్సెస్ కార్యకలాపాల్ని నిషేధిస్తామని ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. ఆరెస్సెస్పై నిషేధం విధించేలా బీజేపీయే తమను రెచ్చగొడుతున్నదని, కాంగ్రెస్ తన అధికార బలాన్ని చూపాల్సి
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తాజా నివేదిక తేల్చింది.
ప్రధాని మోదీ టార్గెట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘బంజారాలు బాధపడొద్దు. ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడు’ అని అన్నార�
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాషాయ పార్టీని టికెట్ల రగడ వీడటం లేదు. టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టార్ బీజేపీకి రాజీనామా చేశారు.
హలాల్ విషయం కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనేక హిందూ సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక పీసీసీ ఘాటుగా స్పందించింది. హిందుత్వ సంఘాలకు నిజంగా దేశ భక్�