మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�
Private Travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావె ల్స్ వోల్వో ఏసీ బస్సు టైరు ఊడిపోగా.. ఒక్కసారి గా మంటలు రావడంతో బస్సు డ్రైవర్లు అప్రమత్త మై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
Hyderabad | నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటలలోపు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న ప్రైవేట్ బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ప్రై�
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను