వారాల లోన్లు ఇచ్చి వసూలు చేసుకునే క్రమంలో మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, వీడియోలు తీస్తూ, అసభ్యకర పదజాలాలతో దూషిస్తున్న మైక్రో బ్యాంక్లపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ భద్రాద్
ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ రుణాలను పెద్దమ
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమా
అమాయకుల నుంచి దోచేస్తున్న సొమ్మును ట్రాన్స్ఫర్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలే కీలకంగా మారాయి. కాజేసిన సొమ్మును పలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి, అవకాశం ఉన్నచోట విత్ డ్రా చేసుకు
ఏ పని ముట్టుకోవాలన్న డబ్బే ప్రధానం. కానీ ఈ డబ్బును రుణాలుగా ఇచ్చే బ్యాంకుల వద్ద నగదు కొరత తారా స్థాయికి చేరుకున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి.
ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
సంప్రదాయ గృహ రుణానికి భిన్నంగా ఇటీవలికాలంలో రివర్స్ మార్ట్గేజ్ లోన్లు స్థిరాస్తి మార్కెట్లో పాపులారిటీని సంతరించుకుంటున్నాయి. వృద్ధాప్యంలో ఏ ఆదాయం లేని ఇంటి యజమానులకు నిజంగా ఇవి ఆర్థిక భరోసానే క
Stocks | వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులస్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయింది.
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
ప్రాధాన్యత క్రమంలో రుణాలు ఇవ్వడంతో పాటు, నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బ్యాంకర్లను ఆదేశించారు.
2018 నుంచి ఐదేండ్లలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు (యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, ఐడీబీఐ) జరిమానాల రూపంలో రూ.35,587 కోట్లు, మినిమమ్ బ్యాలెన్స్ నిల్వ ఉంచనందుకు రూ. 21,044
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాల మాదిరిగానే, బ్యాంకులు కూడా భారీ సంఖ్యలో ఉన్న ఖాళీ పోస్టులతో బాధపడుతున్నాయి. ఒకవైపు లక్షలాది పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉంటే, మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కాంట్రాక్టు కార�