ప్రభుత్వ కళాశాలల ను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిఫ్కోర్టు జడ్జి శివరంజనీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలతోపాటు డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. ఆయా కళాశాలల ఆవరణలు, మరుగుదొడ్లన�
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది.
రాష్ట్ర సర్కారు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఇందులో భాగంగా బలగల గ్రామంలో రూ.36 కోట్లతో బాయ్స్-1, బాయ్స్-2 విద్యాలయాలను నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించింది.
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�
ఒక రూమ్లో 8 మంది విద్యార్థులు ఉండగా, 17 ఏళ్ల బాలికతో కలిసి మరో గదిలో ప్రిన్సిపాల్ బస చేశాడు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నాలుగున్నరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి స్కూల్ లోపల తిరిగే అవకాశం కల్పించి.. పరోక్షంగా లైంగికదాడికి కారణమైన స్కూల్ ప్రిన్సిపాల్ �
చదువుల దేవాలయం వంటి స్కూల్లో ప్రిన్సిపాల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల విద్యార్థి దుస్తులు విప్పేసి గేలి చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ నీచాన్ని మొబైల్లో వీడియో తీసి వికృత
Principal | అతడు ఓ స్కూల్కు ప్రధానోపాధ్యాయుడు (Principal). తన పాఠశాలలో చదువుతున్న పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన అతడు కీచకుడిగా మారాడు. స్కూల్ హాస్టళ్లో ఉంటున్న మైనర్ బాలికలను
మా పాఠశాలపై విచారణ జరిపించండి మంత్రి కేటీఆర్కు ఓ విద్యార్థిని ట్వీట్ హుస్నాబాద్, మే 8: ‘సార్.. మా పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై విచారణ జరిపించండి’ అంటూ ఓ విద్యార్థిని ఐటీ, మున్సిపల్శాఖ మంత�
వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం మొత్తం 138 కాలేజీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ 21,680 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ని�
భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా �
జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధా�
జైపూర్: స్కూల్ నుంచి బహిష్కరణకు గురైన ఒక విద్యార్థి, ప్రిన్సిపాల్ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 15 ఏండ్ల విద్యార్థి గత ఏడాది ప్రైవేట్ స్కూల్లో పదో త
Coronavirus | కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలించాలని ఒకవైపు ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం కూడా పెరగడంతో మరిన్ని