Women Degree College | మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల వెనుక ఉండి సమస్యలను రోడ్డుపై తీసుకువస్తుందెవరు.. అని అడిగితే విద్యార్థుల వెంట నడిపిస్తుంది కళాశాలలో విధులు నిర్వహిస్�
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల వ్యవస్థ గాడి తప్పుతున్నదా..? సర్కారు పాపం.. ఉన్నత విద్యకు శాపంగా మారుతున్నదా..? ఒకప్పుడు తమ ప్రభను కోల్పోయి స్వరాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో పుంజుకున్న కళాశాలలు మళ్లీ పూర
Promotions : రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 48 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పించింది.
ప్రసన్న లా కళాశాల ప్రిన్సిపాల్ శివాజీ రావు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు బాధిత విద్యార్థులు గురువారం ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు.
కోరుట్లలోని ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాలలో కాషన్ మనీ డిపాజిట్ (సీఎండీ) నిధులను ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వాహా చేసినట్టు తెలిసింది. ఇన్చార్జి ప్రన్సిపాల్గా బాధ్యతలు తీసుకు న్న ఓలెక్చరల్ తన వ్య�
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
తమకు సరిగ్గా భోజనం పెట్టడంలేదని, కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపాల్ ఏడాదిగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం గ్ర�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో �
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్ల