కోరుట్లలోని ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాలలో కాషన్ మనీ డిపాజిట్ (సీఎండీ) నిధులను ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వాహా చేసినట్టు తెలిసింది. ఇన్చార్జి ప్రన్సిపాల్గా బాధ్యతలు తీసుకు న్న ఓలెక్చరల్ తన వ్య�
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
తమకు సరిగ్గా భోజనం పెట్టడంలేదని, కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపాల్ ఏడాదిగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం గ్ర�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో �
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్ల
నల్లగొండ జిల్లాలోని పులిచర్ల జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన చిలువేరు సత్యనారాయణ గతేడాది అక్టోబర్ 24న ఉద్యోగ విరమణ చేశారు. తన ఇద్దరి కూతుర్లలో ఒక కూతురి పెండ్లి చేసిన ఆయన.. మరో కూతురి వివ�
బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు శారీరక మానసిక సామాజికంగా ఎదగడానికి మార్గాన్ని పరిచయ్ క్యాంపర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ అన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా శశిధర్ శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ శర్మ సైదాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస�
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా సందీప్ నియమితులయ్యారు. ప్రస్తుతం అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎఫ్ఎసి (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్ గా నియమిస�