బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Collector Visit | నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోతంగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఆయా విభాగాలను కలెక్టర్ తన
రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం మునిపల్లిలోని తహసీల్ కార్యాల యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాలతోపాటు బుధేరా మహిళా డిగ�
ఏజెన్సీ గూడేలకు ప్రాథమిక వైద్యం నేటికీ దూరంగానే ఉంటోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకున్నా.. ఆదివాసీలకు ప్రాథమిక వైద్యం ఇంకా అందని ద్రాక్షనేగా మిగులుతోంది. ఈ చిత్రాలే ఇందుకు నిదర్శనంగా నిల�
Manipur Violence | మణిపూర్లో జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ప్రభుత్వ ఆసుపత్రికి నిప్పుపెట్టారు. పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలోనే ఈ �
సంగారెడ్డి జిల్లా హ త్నూర మండలం దౌల్తాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. 10 జనవరి 2023 అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి రూ.కోటి 56లక్షలు మంజూరు చేయించి దవాఖాన నూ�
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వైద్యులకు సూచించారు. సోమవారం చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్రావు సందర్శించారు. దవాఖానలో అందుతు
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన సభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మోమిన్పేట మండల కేంద్రంలోని రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక భవనాన్ని ఆయన జడ్పీ చైర
స్లైన్ బాటిల్లో నాచు వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నర్కుటి సునీత గర్భిణి. కడుపునొప్ప�
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను టెర్మినేట్ చేసినట్లు నారాయణ పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపా రు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్�
వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవ�
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండంలోని ఎస్బీపల్లిలో రూ. 25 లక్షలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రూ. 25 లక్షలతో ప్రా
Minister Harish Rao | అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. బుధవారం మక్తల్లో రూ.34 కోట్లతో 150 పడకల దవాఖాన, అగ్నిమాపక కే�
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలు, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నది.