ప్రజా పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి దామోదర చేతల్లో చూపడం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలల
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్య
ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నేషనల్ హెల్త్ పాలసీ-2017 ప్రకారం మొత్తం బడ్జెట్లో 8శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ 4 శాతం నిధులే కేటాయించింది.
ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డ
మెదక్ కలెక్టరేట్లో నిఘా పెరిగింది. కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఇక నుంచి ఆలస్యంగా విధులకు వస్తే వేటు పడనున్నది. ఇక నుంచి ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించాలి, లేదంటే సీసీ కెమెరాలకు చిక్కు�
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాలనలో మార్క్ చూపారు. తన రెండేళ్ల పది నెలల పాలనలోనే జిల్లాను అన్నిరంగాల్లో తీర్చిదిద్దారు. సిరిసిల్ల వేదికగా అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ప�
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మందులను కొనుగోలు చేస్తున్నది. ఆయా పీహెచ్సీలకు అవసరం మేరకు వివిధ రకాల ఔషధాలను సరఫరా చేస్తున్నది. వాటిని వైద్య సిబ్బంది రోగులకు సక్ర�
Minister Harish Rao | వైద్య వృత్తి చాలా గొప్పది.. తల్లి జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం డాక్టర్కు మాత్రమే ఉంటుంది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. డబ్బుతో ఏ వస్తువునైనా
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) అన్నీ త్వరలో ‘లైవ్'లోకి రానున్నాయి. ఏ పీహెచ్సీని అయినా.. ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుంచే పరిశీలించేందుకు అవకాశం కలుగనున్నది.
వైద్యారోగ్యశాఖ నూతన విధానం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ నూతన విధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్లు సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్ సర్కారు దవాఖానల్లో డెలివరీలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన వైద్య అందిస్తున్నది. �