తెలంగాణలో అర్చక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నామని, ఇటీవల కొన్ని డిమాండ్లను దేవాదాయశాఖ అర్చ క వెల్ఫేర్ ఫండ్ ద్వారా నెరవేర్చిందని, అయితే అర్చకులకు ఇన్సూరెన్స్ సదు�
రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ కోరారు.
రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిణ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పూజారుల సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒగిరాల రమేశ్, ప�
Chakratirtham | తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్టు దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో 3,208 మంది అర్చకులకు లబ్ధిచేకూరనున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ శాఖలోని ఈఓ, కార్యాలయ సిబ్బందికి స్థాన చలనం కల్పించ�
Priests Assaults Devotees | కొందరు భక్తులను పూజారులు, ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టారు. దీంతో దాడి నుంచి తప్పించుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి
Cops dress | వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. గుడి లోపల పోలీసులను పూజారుల దుస్తుల్లో ఎందుకు నియమించారని సమాజ్వాదీ పార్టీ
ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అర్చకులు, ఇతర దేవాదాయశాఖ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు వేతనాల కోసం 2023-24 బడ్జెట్ నుంచి రూ.46.81 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ
రాష్ట్రంలోని 2,656 మంది ధూప దీప నైవేధ్యం (డీడీఎన్) అర్చకులకు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల గౌరవ వేతనాల కింద రూ. 46.81కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.