‘మీ ఊరెక్కడ.. ఇక్కడి దవాఖానకు ఎందుకొచ్చావ్..అక్కడికే పోయి చూయించుకో పో’ అంటూ ఓ గర్భిణికి వైద్యం నిరాకరించిన ఘటన జనగామ జిల్లా జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామశివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు సంరక్షణ కేంద
పోషక విలువలు అందించడం కోసం అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారులకు అందించే గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. కుళ్లిన, గడువు ముగిసి పాడైపోయిన గుడ్లను సరఫరా చేస్తూ సొమ్
పురిటి నొప్పులు పడుతున్న ఓ నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని చప్టా దిగువ ప్ర
Girl raped by school peon | ప్రభుత్వ పాఠశాల ప్యూన్ ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. 13 ఏళ్ల ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చే�
Nallagonda | నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Nada Hafez | ఒక మహిళ జీవితంలో గర్భాధారణ అత్యంత కీలకం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఎక్కువ మంది స్త్రీలు బెడ్రెస్ట్కే పరిమితమవుతారు. కానీ ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నదా హఫెజ్ మాత్రం ఏడు నెలల గర్భిణీగా ఉన్నా ఒల
గర్భం దాల్చాలనుకొనే మహిళలు నిద్రకు ఉపక్రమించే సమయం పైనా, నిద్రించే వ్యవధిపైనా శాస్త్రవేత్తలు కీలక సూచన చేశారు. రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోవాలని సూచించారు.
Pregnant Woman Prisoner Escapes | గర్భిణీ ఖైదీ పోలీసుల కళ్లగప్పింది. ఆసుపత్రిలో చెకప్ సందర్భంగా తప్పించుకుని పారిపోయింది. దీంతో ఆ మహిళా ఖైదీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతిని విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడుఅబార్షన్(Abortion) చేయించాడు.
ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) చోటుచేసుకున్నది.
Man set on fire pregnant wife | గర్భవతి అయిన భార్యపై ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. దీంతో ఆరు నెలల గర్భిణీ అయిన ఆ మహిళ మంటల్లో కాలి మరణించింది. ఆమె కవలల గర్భిణీ అని పోలీసులు తెలిపార
ప్రేమించి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనను మోసం చేశాడని ఇమాంబాద్కు చెందిన అంబిగల్ల స్వాతి న్యాయం చేయాలని ప్రియుడు గొడుగు గణేశ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గణేశ్, స్వాతి చాలాకా
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లిన వ్యక్తులు వారి ఇద్దరు పిల్లలను దారుణంగా గొంతు కోసి చంపడం సంచలనం సృష్టించింది. బదౌన్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటీవలే బార్బర్ షాపును �