ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దున్న ప్రభుత్వం ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. సర్కారు దవాఖానల్లో మిషన్ 80 పర్సెంట్ పేరుతో ప్రత్యేక పైలెట్ ప్రాజెక్ట్కు శ్రీకార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఓ శక్తిగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవత
మహిళల్లో మూత్ర సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువ. పురుషులతో పోలిస్తే మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఎక్కువే. మహిళల దేహనిర్మాణ పరమైన (అనటామికల్) ప్రత్యేకతలే ఇందుకు కారణం. మహిళల్లో మూత్రనాళం చిన్న
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్న
మహిళలు మాతృత్వానికి ఆశ పడుతుంటారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటారు. గర్భిణీ దశ నుంచి బాలింతల వరకు అప్రమత్తంగా ఉంటూ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతారు. మధ్య తరగతి వారితోపాటు ఆర్థికంగా ఉన్న వారు కూ�
గర్భిణులకు మెరుగైన వైద్యమందించాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మంచిర్యాలలోని మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది.
గర్భిణులు టీకాలు తీసుకోవాలి : వీకే పాల్ | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గర్భిణులు టీకాలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత శాఖ సంయ