Pregnancy | నెల తప్పిన తర్వాత నుంచి బిడ్డ భూమి మీద కొచ్చేదాకా పొంచి ఉండే గండాలెన్నో. తల్లిగర్భం నుంచి భద్రంగా శిశువు బయటికి రావడం వెనుక ఆమె ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది.
గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. ఇది పంటలకు హాని కలిగించకుండానే కలుపును నిర్మూలిస్తుంది. కాబట్టి, రైతులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఏండ్ల తరబడి జరిగిన అధ్యయనాల ద్వారా ైగ్లెఫోసేట్ మన�
ఒక ప్రాణం కొత్తగా భూమి మీదకు వస్తుందంటే దానికి కారణం అమ్మ. ఆమె నవ మాసాలు మోసి కంటే తప్ప కొత్త తరం ఉండదు. పుట్టుక ఉంటే తప్ప సృష్టి మనుగడ సాధ్యం కాదు. అందుకు గర్భిణిని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఆమెకు ఆయురారోగ్య�
జిల్లాలో మాతృ మరణాలను నివారించడంపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాల సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించార�
వాతావరణ మార్పులు మనుషుల జీవన విధానంపైనే కాదు.. పుట్టుక మీద కూడా ప్రభావం చూపుతాయని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలతో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలి�
వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవ�
‘జన్మనిచ్చే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి.’ ఇవన్నీ అందరికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వమే గర్భిణులకు న్యూట్రిష
నేను ధర్మపురి మండలం కొత్తపల్లె మినీ అంగన్వాడీ టీచర్గా చాలా ఏండ్లుగా పనిచేస్తున్న. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వం కూడా మా ఇబ్బందులను పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు పెరుగుతాయని ఎదురుచూశాం.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన�
ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుత�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన అవగాహన చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ప్రసవ సమయంలో గర్భిణులకు 12 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమ�
HIV Positive | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీరట్ జిల్లాలో గల ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో గత 16 నెలల్లో 81 మంది గర్భిణి స్త్రీల (Pregnant Womens)కు హెచ్ఐవీ పాజిటివ్ (HIV Positive)గా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ప్రకటించారు.
తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్�