Pregnant Women | అధిక కట్నం కోసం ఇటీవలే ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ గర్భిణిని అత్తింటివాళ్లు నిప్పటించి హత్య చేసిన ఘటన మరవకముందే.. వరకట్న వేధింపులకు (dowry harassment) మరో గర్భిణి బలైంది (Pregnant Women).
జవహర్నగర్ కార్పొరేషన్, బాలాజీనగర్లో దారుణం చోటుచేసుకున్నది. తీవ్ర రక్తస్రావం అవుతుందని ఓ గర్భిణి.. శ్రీ బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ కు రాగా..అక్కడ సరైన వైద్యం అందక మృతి చెందింది.
గర్భిణులు పారసిటమాల్ వాడితే వారి పిల్లలకు ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ వంటి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
Pregnant women | మూన్యా నాయక్ తండాలో ఓ గర్బిణీ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమెను తీసుకెళ్లాలంటే మాత్రం అంబులెన్స్ను తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తండాకు కనీసం అంబులెన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా దార�
గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రుబీనా తెలిపారు. గురువారం వంగర ప్రభుత్వ దవాఖానలో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురసరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా 24 మంది మహిళలకు ఆదివారం ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
Nutritional Food | అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగ
Medical Kits | నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో గర్భిణులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, మాజీ సర్పంచులు కొంగల జయమ్మ, దయ్యాల యాదయ్య లు మెడిక�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని విద్యుత్ సరఫరా, ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపే ఉదంతమిది! విద్యుత్తు కోతల వల్ల బలియా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ టార్చ్లైట్
Arogya Lakshmi Scheme | అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ