గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పిండం ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదనే విషయంపై సరైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం. పోషకాహారం లోపించినా, అవసరానికి
Niloufer hospital | నిలోఫర్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరుపై గర్భిణీ స్త్రీల కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గర్భిణీ కుటుంబసభ్యులు తాము వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పినా, , అలా వెళ్లడానికి వీల్లేదని ఆస్పత్ర
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ 24వ డివిజన్ కార్పోరేటర్, బీఆర్ఎస్ నేత గోపగాని స్వాతి రాజశేఖర్ అన్నారు. గ�
వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఓ స్వీపర్ డాక్టర్ అవతారమెత్తింది. పురిటి నొప్పులతో బాధపడుతూ దవాఖానకు వచ్చిన ఓ గర్భిణికి ప్రసవం చేయడానికి ప్రయత్నించింది.
మహిళలకు గర్భధారణ సమయంలో అన్ని పండ్లను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ బొప్పాయి పండును మాత్రం తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. బొప్పాయి పండు తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవ�
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ..
సకాలంలో అంబులెన్స్ రాక నిండు గర్భిణికి రోడ్డు పక్కనే ప్రసవం చేయాల్సిన దుస్థితి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో నెలకొంది. ఒక పక్క వణికించే చలి.. మరో పక్క చిమ్మ చీకటి. మినుకుమినుకుమంటున్న టార్చిలైట్ వెలుగుల
చిగురుమామిడి మండలంలోని రామంచ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కవిత హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు
గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాలన్న విషయం అందరికీ తెలిసిందే. వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆహారం శిశువు ఎదుగుదలకు, పుట్టుక లోపాలు రాకుండా ఉం�
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. దీపావళి నుంచి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి. ఈ �
MLA Sunitha Lakshma reddy | ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని, ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.