రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహ నమోదు చేసుకోనంత మాత్రాన వివాహం చెల్లకుండా పోదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటిక
ఉత్తరాదిలో పలు రాష్ర్టాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో ఎడ తెగని వర్షాల కారణంగా గంగా, యమున సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్యకేసును మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తొలి రాత్రి భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోబోతే ఆమె అతడి ని �
Bikers Throw Bomb On Car | వ్యాపారులు ప్రయాణించిన కారును ఇద్దరు వ్యక్తులు బైక్పై అనుసరించారు. ఒక చోట ఆ కారుపై బాంబులు విసిరి పారిపోయారు. దీంతో కారులో ఉన్న వారు భయాందోళన చెందారు. వెంటనే కారు దిగి పరుగులుతీశారు.
యూపీలోని ప్రయాగరాజ్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘బుల్డోజర్ న్యాయ’ విధానానికి చెంపపెట్టు లాంటిదే. ఆరోపణలు, అపోహలతో అర్థరహితంగా ఇండ్లను కూల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిం�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
IAF Civil Engineer Shot Dead | అత్యంత భద్రత ఉండే కంటోన్మెంట్లోని క్వాటర్స్లో నివసిస్తున్న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సివిల్ ఇంజినీర్ను ఒక దుండగుడు కాల్చి చంపాడు. ఐఏఎఫ్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నార�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల �
Maha Kumbh Mela: కుంభమేళ టైంలో త్రివేణి సంగమంలో బోటు నడిపిన ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ ఫ్యామిలీకి రూ.12.8 కోట్ల ట్యాక్స్ నోటీసు ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. ఆ పన్ను నోటీసుపై ఓ ఫైనాన్షియల్ ప్ల
Ganga water: మహాకుంభ వేళ గంగా నది నీరు స్నానానికి యోగ్యంగా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2023 నుంచి 2025 వరకు గంగా నద
ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా గంగా నదిలో నీటి నాణ్యత స్నానాలు చేసేందుకు అనువుగా ఉందని గ్రీన్ టిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీసీసీబీ) తన తాజా నివేదికలో తెలియచేసింది
Bride Gives Birth To Baby | పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వధువు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రసవించిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు.
Yogi Adityanath: 130 బోట్లు ఉన్న ఓ కుటుంబం.. మహాకుంభ్ సమయంలో 30 కోట్లు ఆర్జించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 45 రోజుల ఈవెంట్లో 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని, ఒక్క నేర ఘటన కూడా చోటుచేసుకోలేద�