TSPSC | టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నేపథ్యంలో మంగళవారం టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అదుపులోకి తీసుకున్న 37 మంది నిందితులు ఏ పరీక్ష రాయకుండా నిషేధ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ స్నేహితుడు నర్సింగ్రావును సోమవారం సిట్ అధికారులు జువెనైల్ కోర్టులో హాజరు పర్చగా, మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి ఆ
పతి ఔర్ పత్ని కలిసి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారు.. భార్య కోసం ఒకరు ప్రశ్నాపత్రం కొనుగోలు చేయగా.. మరొకరు భార్యతో కలిసి ప్రశ్న పత్రం విక్రయం దందా చేశాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.
TSPSC Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ నుంచి స్వాధీనం చేసుకొన్న పెన్డ్రైవ్లో ఐదు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
TSPSC | రాష్ట్రంలో ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నద
సకల కళా‘ప్రవీణుడు’.. ఓ వైపు తబలా వాయిద్య కారుడిగా గుర్తింపు.. మరో వైపు కీర్తనలు రాయగలడు.. గానకోకిలలా పాటలూ పాడగలడు.. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు గుర�
మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రెండో బస్టాండ్ సెంటర్ నుంచి రంగాపురం వరకు బీటీ రెన్యువల్ పనులను ఆదివారం ఆయన ప్
ఆయనో మాజీ ఐపీఎస్ అధికారి. విద్యావంతుడు. కానీ, బీఎస్పీలో చేరగానే ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే భ్రమలో ఉన్నారు. వివేకాన్ని మరిచి విమర్శ