టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను సిట్ శనివారం కోర్టుకు సమర్పించింది. ఫోన్లు, బ్యాంక్ లావాదే వీలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర వస్తువులన్నింటినీ కోర్టుకు �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తీర్పు చెప్పారు. మరో నిందితుడు భూక్యా మహేశ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే
TSPSC | టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నేపథ్యంలో మంగళవారం టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అదుపులోకి తీసుకున్న 37 మంది నిందితులు ఏ పరీక్ష రాయకుండా నిషేధ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ స్నేహితుడు నర్సింగ్రావును సోమవారం సిట్ అధికారులు జువెనైల్ కోర్టులో హాజరు పర్చగా, మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి ఆ
పతి ఔర్ పత్ని కలిసి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారు.. భార్య కోసం ఒకరు ప్రశ్నాపత్రం కొనుగోలు చేయగా.. మరొకరు భార్యతో కలిసి ప్రశ్న పత్రం విక్రయం దందా చేశాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.
TSPSC Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ నుంచి స్వాధీనం చేసుకొన్న పెన్డ్రైవ్లో ఐదు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
TSPSC | రాష్ట్రంలో ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నద