కుకునూర్ లిఫ్ట్, నవాబ్ లిఫ్టులను ప్రారంభించి చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ (SRSP)లో పూర్తి స్థాయిలో నీళ్లు ఉండటంతో వెంటనే గుత్
‘రెండేళ్లుగా ఆర్అండ్బీ మంత్రి పదవి వెలగబెడుతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిందేమీలేదు.. కొత్తగా ఒక్క రోడ్డేసిందీ లేదు.. గుంత పూడ్చిందీలేదు.. ఒక్క ఇటుక పేర్చిందీలేదు.. కానీ గప్పాలు కొడుతూ కోతలరెడ్డి
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టుకుని ఇప్పుడు రోజుకో డ్రామా పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ నిండా మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్�
వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కాంగ్రెస్ నాయకుడు ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు. ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హరీశ్రావు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ�
రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదా..లేక రౌడీ పాలన నడుస్తున్నదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన సోమవార�
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, అవన్నీ ఉట్టిమాటల్లానే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) విమర్శించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్త
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి నెలకొనడంతో బీఆర్ఎస్లో చేరుతు
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
Prashanth Reddy | బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తన నియోకవర్గంలో మొత్తం 51 వేల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం 20 వేల మందికే రుణాలు మాఫీ చేశారని చెప్పారు.
రేవంత్రెడ్డి బై డిఫాల్డ్ ముఖ్యమంత్రి అయ్యాడని, రెండురోజుల క్రితం మహబూబ్నగర్ సమావేశంలో ఫ్రస్ట్రేషన్, పరేషాన్లో ఏమేమో మాట్లాడారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చే�