పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR | రంగారెడ్డి : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది.. చంటి బిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏదో రకంగా ఆసరా అందుతోంది. ప
CM KCR | మహహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ
ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలను ఖండించిన మంత్రి వేముల కవిత ఇంటిపై బీజేపీ దాడికి యత్నించడంపై ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ముఖ్యమంత్రి కే చంద్�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
ఖలీల్వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. �
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరా�
అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలన్నది రాజ్యాంగంలోనే లేదన్నది తెలుసుకోవాలని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరిగే సెషన్ పాత సెషన్కు కొ
నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంచిర్యాల ఏసీసీ/ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 1: పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 10 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించార�
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి నిజామాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి టౌన్: కామారెడ్డిలో నిర్మించిన నూతన కలెక్టరేట్�