Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక రాజకీయ నేతగా స్వయంగా ఎదుటి పార్టీల వ్యూహంలో చిక్కుకుని ఎదురుదెబ్బ తిని విలవిల్లాడారు. పోలింగ్కు కొద్ది రోజుల ముందు స్వయంగా ఆ�
Prashant Kishor | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తెలంగాణలో నకిలీ ఓటర్లను ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ స్పందించని ఎన్నికల సంఘం.. జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్కు రెండు ఓటర్కార్డులు ఉన్నాయన్న ఆరోపణలపై మాత్రం ఆగమేఘాలపై స్పందించ
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ఏ పొత్తూ లేకుండా ఒంటిరిగా బరిలో నిలిచిన
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నారు. ఒక ఓటు బీహార్ (Bihar) లో ఉండగా.. మరో ఓటు పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఉంది. ఎన్నికల అధికారు�
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయాన జన్ సురాజ్ పార్టీ నేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయనని ఆయన వెల్లడించారు.
Prashant Kishor | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సందడి జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. ఈ విషయంలో జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) ఒక అడుగు ముందే ఉంది.
Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ కన్ఫర్మ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ
Prashant Kishor | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మరో 65 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా (Second
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �