Prashant Kishor | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar election results) జన్సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు.
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్ (Jan Suraaj)' పార్టీ ఖా
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి �
Jan Suraaj | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లయ్యింది జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పరిస్థితి. ఎన్నికలకు ముందు ఆయన రెండు జోస్యాలు చెప్పారు. ఒకటి తన సొంత పార్టీ గురించి,
Prashant Kishor | పీకే (ప్రశాంత్ కిషోర్).. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా పలు పార్టీలు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)తో టచ్లోకి వెళ్లిపోతాయి.
తన దార్శనికతపై ప్రజలకు నమ్మకం ఉంటే బీహార్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి 150కి పైగా స్థానాలు లభిస్తాయని, లేదంటే కనీసం 10 స్థానాల్లో అయినా గెలవలేమని జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశ
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక రాజకీయ నేతగా స్వయంగా ఎదుటి పార్టీల వ్యూహంలో చిక్కుకుని ఎదురుదెబ్బ తిని విలవిల్లాడారు. పోలింగ్కు కొద్ది రోజుల ముందు స్వయంగా ఆ�
Prashant Kishor | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తెలంగాణలో నకిలీ ఓటర్లను ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ స్పందించని ఎన్నికల సంఘం.. జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్కు రెండు ఓటర్కార్డులు ఉన్నాయన్న ఆరోపణలపై మాత్రం ఆగమేఘాలపై స్పందించ
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ఏ పొత్తూ లేకుండా ఒంటిరిగా బరిలో నిలిచిన
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నారు. ఒక ఓటు బీహార్ (Bihar) లో ఉండగా.. మరో ఓటు పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఉంది. ఎన్నికల అధికారు�