BJP's Candidate Change | బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక పోరు నాటకీయ మలుపు తీసుకున్నది. నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత తన అభ్యర్థిని బీజేపీ ఆకస్మికంగా మార్చింది. జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్పై స
Bankipur Bypoll | బీహార్లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఇదే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ క�
Tej Pratap | బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని ‘జన్ శక్తి జనతా దళ్’ కూడా బరిలో దిగింది. సామాజిక కార్యకర్త వీణా మాన్వీని తమ అభ్యర్థిగా ప్రకటించింది. తేజ్ ప్రతా�
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్లో బీజేపీ కంచుకోట బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ర�
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan suraj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kisore) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. బీహార్ (Bihar) లోని బంకిపూర్ (Bankipur) అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో �
Bankipur | బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు (National President) నితిన్ నబిన్ (Nitin Nabin) రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ (Bankipur) అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kish
Prashant Kishor | టీవీకే అధినేత విజయ్ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంవత్సరం కిందట చెప్పిన జోస్యం నిజమైంది! మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే తమిళనాడులో రెండు పెద్ద పార్టీల కంటే ఎక్కువ సీట్లు �
Prashant Kishor | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar election results) జన్సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు.
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్ (Jan Suraaj)' పార్టీ ఖా
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి �
Jan Suraaj | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.