మంచిర్యాల జిల్లా కోటపల్లి (Kotapally) మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంట�
Collector Kumar Deepak | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ముంపునకు గురి అయిన ప్రాంతాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు.
Pranahita River | మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామ సరిహద్దులో గల ప్రాణహిత నదిలో వరద నీరు నిండుకుండను తలపిస్తోంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మడిహట్టి వద్ద గల ప్రాణహిత నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుత�
హోలీ వేడుకల్లో విషాదం నెలకొన్నది. స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన గల్లంతై మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది.
భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి�
కాంగ్రెస్ అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రాణహిత ఫలాలు ఈ ఏడాది చేజారిపోయాయి. వేల ఎకరాలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు ప్రాణహితలో ప్రవాహాలు కొనసాగుతాయి.
Gachiroli Encounter: ప్రాణహిత నది దాటి.. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లిన నక్సల్స్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. గడ్చిరౌలికి చెందిన సీ-60 పోలీసు దళాల బుల్లెట్లకు ఆ నక్సల్స్ చిక్కారు. ఎదురుకాల్పుల్లో ప్రా�
ఎడతెరపిలేని భారీ వర్షాలతో ప్రాణహితకు పోటెత్తిన వరద శుక్రవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. 5.50 లక్షల క్యూసెక్కుల నుంచి 5.30 లక్షల క్యూసెక్కులకు తగ్గగా, 65 గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి నీటిని దిగువకు
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి పవనాలు కొంచెం ఆలస్యంగా రావడంతో వారం కింద వర్షాలు పడినట్టే పడి, వారం రోజులుగా మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఒక పది, పదిహేను రోజులు వానలు కుర�
ప్రాణహితలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సెలవురోజు కావడంతో ఆదివారం దాదాపు రెండు లక్షల మంది తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, అర్జునగుట్ట, కౌటాల, వేమనపల్లితోపాటు జయశంకర్ భ�
Pranahita river | ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు.
Pranahita river | ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లిన ళ్ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.నదిలోకి నలుగురు విద్యార్థులు వెళ్లగా.. ఇందులో అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్ర సాయి, గారే రాకేష్ గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆ