BJP | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే అస�
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్లోని ఓ నైట్ క్లబ్లో ఉన్న ఓ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. దీనిపై అధికార బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది. ఇందులో తప్పే
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలు బెయిల్పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజ�
హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, పోఖ్రియాల్, రవిశంకర్ రిజైన్ మొత్తం 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామా ఆరుగురు క్యాబినెట్, ఆరుగురు సహాయ మంత్రులు న్యూఢిల్లీ, జూలై 7: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువ�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్ కేంద్ర మంత్రులైన రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గం మెగా విస
ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవ
ఢిల్లీ ,జూన్ 19:భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున కేంద్ర అటవీశాఖ
ఢిల్లీ ,జూన్ 9:పర్యావరణానికి హాని కలిగించనిఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్నిక్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్ర�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్ల�
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
న్యూఢిల్లీ : కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ ఓ శుభవార్త వినిపించారు. దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సి
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోరుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.