న్యూఢిల్లీ : కరోనా వైరస్ భారత్ వేరియంట్ అని ఉటంకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. భారత కరోనా అని మహమ్మారిని పిలుస్తూ కమల్ నాథ్ చేసిన వ్య
తయారీ సంస్థలకు రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలుకేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, మే 12: అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ తయారీకి ఊతమిచ్చేందుకు రూ.18,100 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో కేంద్�
న్యూఢిల్లీ: ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ�
ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజ�
తిరువనంతపురం: శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృ�
వచ్చే నెల 1 నుంచి పంపిణీ4-8 వారాల మధ్యలో రెండోడోస్దేశంలో వ్యాక్సిన్లకు కొరత లేదుకేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మీడియాతో ఈ విషయాన్ని తెలిపార
హైదరాబాద్ : అన్నిశాఖల మాదిరే అటవీశాఖలోనూ మహిళలు పనిచేసేందుకు పోటీపడటం గర్వకారణమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అటవీశ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. టెక్ కంపెనీలపై ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ ముసాయిదాను తయారు చేసింది. ఇంటర్నెట్ ఆధారిత, ఓటీటీ �