తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ కళాశాలలో జరిగిన ఈ కార
Prakash Goud | రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధే తమ లక్షమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.5.81 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మ
పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెరుగైన సేవలు అందించిన పారిశుధ్య
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్�
Rajendra Nagar | రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బర్త్ డే వేడుకలు కాస్త సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఇంటి ముందు నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎప్పుడూ రద్దీగ
Prakash Goud | పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్
Patolla Karthik Reddy | మణికొండ, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో
శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని ఓట్లతో తొక్కుదాం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని �
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ను గురువారం మైలార�
బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల�
Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు.
అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ �
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�