అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ �
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�